Monday, 21 October 2024

ఏక శ్లోక భాగవతము

అదౌ దేవకి దేవి గర్భజనవం-గోపీగృహే వర్ధనం మాయా పూతన జీవితాపహరణం-గోవర్థనోద్ధారణం కంసచ్ఛేదన కౌరవాది హననం-కుంతీసుతాన్ పాలనం యేతద్భాగవతం పురాణకథితం శ్రీకృష్ణలాలామృతం॥ ఇక్కడ భాగవతం మొత్తం ఒకే శ్లోకంలో చెప్పేశారు.కృష్ణుడు దేవకీదేవికి పుట్టాడు.గోపికల ఇండ్లలో పెరిగాడు.మాయావి అయిన పూతన సంహారం చేసాడు.గోవులను ఉద్థరించాడు.కంసుడులాంటి కర్కోటకులను చంపాడు.కౌరవులను రూపుమాపాడు.కుంతీపుత్రులను పాలనచేసుకోమన్నాడు.ఇది భాగవతంసంపూర్ణంగా.ఇందులో శ్రీకృష్ణుని లీలలే వుంటాయి.

No comments:

Post a Comment